Breaking News

శుభ్‌మన్‌.. సొంత నిర్ణయాలతో సాగిపో: సచిన్‌


Published on: 20 Jun 2025 11:52  IST

భారత టెస్టు క్రికెట్‌ జట్టు సంధి దశలో ఉన్న సమయంలో శుభ్‌మన్‌ గిల్‌ పగ్గాలు చేపట్టాడని అతడికి కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందు ల్కర్‌ అన్నాడు. శుభ్‌మన్‌ ఎవరి మాటలు వినకుండా.. తన సొంత ప్రణాళికతో ముందుకు సాగాలని సలహా ఇచ్చాడు. శుభ్‌మన్‌ కెప్టెన్సీ, ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో బ్యాటర్లు ఎలా ఆడాలో.. జట్టు కూర్పు ఎలా ఉండాలో..తదితర విషయాల గురించి సచిన్‌ మాట్లాడాడు.

Follow us on , &

ఇవీ చదవండి