Breaking News

మణికొండలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు


Published on: 24 Jun 2025 11:50  IST

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అల్కాపూరి టౌన్‌ షిప్‌లో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 30 లక్షల విలువైన STCP పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక విదేశీయుడితో పాటు.. ఇద్దరు లోకల్ డ్రగ్ పెడ్లర్స్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మణికొండలో ఓ లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకుని.. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి