Breaking News

అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం


Published on: 25 Jun 2025 12:23  IST

భారత పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి మరో వార్త వచ్చేసింది. దక్షిణ వజీరిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థ TTP జరిపిన దాడిలో, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కీలక అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా మృతి చెందారు. 2019లో బాలకోట్ ఎయిర్‌స్ట్రైక్ తర్వాత భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బంధించింది ఈ అధికారే. పాకిస్థాన్ సైన్యం ప్రకారం, TTP దాడిలో లాన్స్ నాయక్ కూడా మరణించారు. ఈ ఇద్దరు సైనికులు మరణించారని పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి