Breaking News

ఏపీ చేతిలోనే సాగర్‌ డ్యామ్‌..?


Published on: 28 Jun 2025 12:03  IST

నాగార్జునసాగర్‌ డ్యామ్‌ కుడి కాలువ హెడ్‌రెగ్యులేటరీ, కుడివైపు గేట్ల నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించేందుకకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. తమ ఆధీనంలోనే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న సీఆర్పీఎఫ్‌ బలగాల పహారాను డిసెంబర్‌ 30 వరకు పొడగించాలని నిర్ణయించారు. బోర్డు ఉద్యోగులకు చెల్లిస్తున్న ఇన్సెంటివ్స్‌పై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది.

Follow us on , &

ఇవీ చదవండి