Breaking News

దేశంలోనే తొలిసారిగా మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటింగ్‌..?


Published on: 28 Jun 2025 14:17  IST

త్వరలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్‌ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా మొబైల్‌ ఫోన్‌ ద్వారా పౌరులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, వలస కార్మికులు ఈ మొబైల్‌ ఫోన్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి