Breaking News

మరోసారి తిరుపతిలో చిరుత కలకలం


Published on: 02 Jul 2025 17:49  IST

ఇటీవల కాలంలో తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో టీటీడీ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం చిరుత పులుల రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే మార్గంలో వాహనదారులకు చిరుత కనిపించింది. దీంతో అటుగా వెళ్ళే వారు తమ సెల్ ఫోన్ లలో వీడియో తీశారు.

Follow us on , &

ఇవీ చదవండి