Breaking News

ఉగ్రవాదంపై స్పందించరేం..విదేశాంగమంత్రి జైశంకర్


Published on: 03 Jul 2025 13:05  IST

ఉగ్రవాదంపై భారతదేశం వైఖరికి మద్దతు ఇవ్వనందుకు పాశ్చాత్య దేశాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. ఉగ్రవాదంపై ప్రపంచం ఏకం కావాల్సిన సమయం ఇది.. పశ్చిమ దేశాలు తమ దాక వస్తేగానీ పట్టించుకోం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.. ఇది సరైయన పద్దతి కాదు అని విదేశాంగ మంత్రి జయశంకర్ నిలదీశారు. కొన్ని దేశాలు ఉగ్రవాద దాడులపై ప్రత్యక్షంగా ప్రభావితమైతే తప్ప మౌనంగా ఉంటాయని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి