Breaking News

విదేశీయులను జల్లెడ పడుతోన్న సిటీ పోలీస్..


Published on: 18 Jul 2025 09:57  IST

వీసా గడువు ముగిసిన తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుతం చర్యలు చేపట్టింది. ఇందుకు జీవో కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అక్రమంగా ఉంటున్న వారితో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పోలీసు శాఖ గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లో వీసా గడువు ముగిసిన వారు రాష్ట్రంలో ఉండకూడదని హెచ్చరికలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి