Breaking News

సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ…


Published on: 18 Jul 2025 12:36  IST

శుక్రవారం సుప్రీంకోర్టులో కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ సందర్భంగా న్యాయవాది ఉరిశిక్ష అమలు వాయిదా పడినట్లు వెల్లడించారు. బ్లడ్ మనీ గురించి చర్చించేందుకు యెమెన్ వెళ్లాల్సి ఉందని, అక్కడ ఒక మత గురువు ఈ వ్యవహారంలో భాగమయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన ఇచ్చేందుకు నిమిష తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఆగస్ట్ 14కు వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి