Breaking News

అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర ద‌ృశ్యం


Published on: 28 Apr 2025 15:10  IST

26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత పహల్గాంలో ఎవ్వరూ ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ సంఖ్యలో పర్యాటకులు, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లోయకు చేరుకుంటున్నారు. అక్కడ క్రమంగా టూరిస్టుల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే, పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులతో అలరారుతుండటం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి