Breaking News

రాజన్నా.. అభివృద్ధి ఇలాగేనా?


Published on: 29 Oct 2025 16:06  IST

తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. పక్కా ప్రణాళిక లేకపోవడం, సమన్వయ లోపం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దర్శనాల విషయంలో స్పష్టత లేకపోవడం, కోడెమొక్కులను భీమేశ్వర అలయానికి మార్చడంసహా రోజుకో నిర్ణయం, పూటకో మాట అన్నట్టుగా సాగిపోతున్నది. 

Follow us on , &

ఇవీ చదవండి