Breaking News

మోదీ వ్యాఖ్య‌ల‌పై స్టాలిన్ స్ట్రాంగ్ కౌంట‌ర్


Published on: 31 Oct 2025 12:35  IST

బిహార్ అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌లో భాగంగా మోదీ మాట్లాడుతూ.. తమిళనాడులో పనిచేస్తున్న బిహారీ కార్మికులను డీఎంకే అవమానిస్తోందనీ, వారి పట్ల వేధింపులకు పాల్పడుతోందనీ మోదీ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్య‌లపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమిళులు బిహార్ ప్రజల మధ్య విరోధాన్ని సృష్టించే ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులను మానుకోవాలని నేను ప్రధానమంత్రిని, బీజేపీ సభ్యులను కోరుతున్నాను. అంటూ స్టాలిన్ ఎక్స్ రాసుకోచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి