Breaking News

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్‌ పరీక్షలు..


Published on: 31 Oct 2025 14:26  IST

ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షల టేమ్‌టేబుల్‌ను విడుదల చేసింది.ప్రాక్టికల్‌ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి