Breaking News

టీ కోసం ట్రైన్ దిగిన ప్రయాణికుడు..


Published on: 01 Nov 2025 11:43  IST

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్స్‌ను స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ట్రైన్ ఎక్కడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ట్రైన్‌ స్టార్ట్ అయ్యే ముందే వాటి డోర్స్‌ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ ఆగిన వెంటనే ప్రయాణీకుడు దిగితే, అది చాలా ప్రమాదకరం. ఒక వేళ దిగినా.. డోర్స్‌ క్లోజ్ అయ్యేలోపు అతను ట్రైన్‌ ఎక్కాలి లేదంటే.. ట్రైన్‌ మిస్సైనట్టే.. ఎందుకంటే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ట్రైన్స్‌ ఖచ్చితమైన సమయపాలన పాటిస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి