Breaking News

చికెన్ ఫ్రై కోసం గొడవ..


Published on: 03 Nov 2025 17:57  IST

బిజ్‌నోర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది.పెళ్లి అయిపోయిన తర్వాత భోజనాలు మొదలయ్యాయి. మండపంలో చికెన్ ఫ్రై చిచ్చు పెట్టింది. భోజనాల సందర్భంగా చికెన్ ఫ్రై కోసం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి మండపం కాస్తా రణ భూమిలా మారిపోయింది.ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు.

Follow us on , &

ఇవీ చదవండి