Breaking News

భారత్ స్వీట్లకు పాక్‌లో భారీ డిమాండ్..


Published on: 03 Nov 2025 18:08  IST

భారత్‌లో తయారయ్యే స్వీట్లు, ఇతర తినుబండారాలకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా పాకిస్థాన్‌లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భారతదేశం నుంచి వచ్చిన మిఠాయి. హల్దిరామ్ తయారు చేసే సోన్ పాప్డి. ఇది ఇక్కడ చాలా ఫేమస్. ప్రజలు దీనిని చాలా ఇష్టపడతారు,భారతదేశంలో దీని ధర 210 రూపాయలు. కానీ ఇక్కడ పాకిస్థాన్‌లో 1300 రూపాయలకు అమ్ముడవుతోంది' అని చెప్పారు. హల్దీరామ్ ఉత్పత్తులకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి