Breaking News

రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు..


Published on: 03 Nov 2025 18:41  IST

ప్రభుత్వం పత్తి రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పత్తి రైతులు సీసీఐ ద్వారా ప్రతిని విక్రయించేందుకు మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ వద్దకు వాహనాలతో చేరుకున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు పత్తి తూకం చేస్తామని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి