Breaking News

నారా లోకేష్‌ నేతృత్వంలో ఏపీలో విధ్వంస పాలన


Published on: 03 Nov 2025 18:57  IST

ఏపీ వైసీపీ కోఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. నారా లోకేష్‌ నేతృత్వంలో విధ్వంసపాలన నడుస్తుందని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌ బుక్‌ పాలనలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి