Breaking News

జోగి రమేష్, రాము పిటిషన్‌పై నేడు విచారణ


Published on: 04 Nov 2025 12:22  IST

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రామును సిట్, ఎక్సైజ్ అధికారులు 6వ ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్, ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసికేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో మళ్ళీ నేడు విచారణ జరుగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి