Breaking News

ఈ నెల 6 నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత


Published on: 04 Nov 2025 18:07  IST

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ షెడ్యూల్‌ ఇచ్చారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో మూడు నెలల్లోగా విచారించి నిర్ణయం వెళ్లడించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న తీర్పునిచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి