Breaking News

కుమ్మక్కయ్యారు


Published on: 05 Nov 2025 11:24  IST

కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, కేసీఆర్‌, హరీశ్‌లను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ బీజేపీలో విలీనమవుతుంది. ఇదీ నేను చెప్పలేదు. కేటీఆర్‌ సొంత చెల్లెలుచెప్పింది .కారు స్టీరింగ్‌ మోదీ చేతిలో ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి