Breaking News

మేమూ ఎంతో బాధపడ్డాం..


Published on: 05 Nov 2025 15:48  IST

దేశ రాజధాని నగరం దిల్లీ, దాని పొరుగున ఉన్న ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. గత రెండు వారాలుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 దాటిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) గణాంకాలు వెల్లడించాయి. ఈ సమయంలో భారత్‌కు సాయం చేసేందుకు చైనా ముందుకువచ్చింది. ఈ మేరకు భారత్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూజింగ్ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి