Breaking News

పాక్‌పై భారత్ ప్రతీకార దాడి ఆ రోజేనా.?


Published on: 06 May 2025 14:48  IST

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు చేసేదెప్పుడు? ఈ విషయంలో మన దేశంలో కంటే పాకిస్తాన్‌కే ఎక్కువ ఇంట్రస్ట్‌ కనిపిస్తోంది. దాడులపై ప్రధాని మోదీ ముహూర్తం ఫిక్స్‌ చేయకున్నా, పాకిస్తాన్‌లో మాత్రం ఈ ముహూర్తాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పాక్‌ మాజీ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ Xలో ఒక పోస్ట్‌ పెట్టారు. రష్యా విక్టరీ పరేడ్‌ తర్వాత భారత్‌ తమపై దాడులు చేయవచ్చునన్నారాయన. 10, 11 తేదీల్లో భారత్‌ ఈ దాడులు చేసే అవకాశం ఉందన్నారు బాసిత్‌. భారత్‌ పరిమిత స్థాయిలో దాడులు చేయవచ్చంటూ బాసిత్‌ ట్వీట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి