Breaking News

చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు షాక్…


Published on: 13 Nov 2025 17:08  IST

చూడ్డానికి ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు కానీ ఈ మహిళలు మహా ముదుర్లు. కాదు కాదు మాయల ముదుర్లు. గుప్తనిధులు, క్షుద్రపూజల పేరిట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమాయక ప్రజలను మోసం చేస్తుంటారు. ఇంటి భూగర్భంలో బంగారం ఉందని చెప్పి వెలికి తీయాలంటే లక్షలు ఖర్చు అవుతుందని నమ్మిస్తారు. తీరా రెండు మూడు సార్లు ఇంట్లో ఏవేవో పూజలు చేసి కొన్నాళ్లు సాగదీస్తారు. మరీ ఒత్తిడి పెంచితే నకిలీ బంగారు నాణేలు అంటగడతారు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు సైలెంట్ అయిపోతారు ఈ కిలాడీలు.

Follow us on , &

ఇవీ చదవండి