Breaking News

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం


Published on: 18 Nov 2025 10:36  IST

నగరంలో ప్రముఖ హోటళ్ల చైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్‌పై ఐటీ సోదాలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్ , మేహిఫెల్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ హోటల్స్‌ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి