Breaking News

రఫేల్‌ జెట్‌పై పాక్‌ ఫేక్‌ ప్రచారం.


Published on: 07 May 2025 17:49  IST

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ఈ ఊహించని దెబ్బకు హడలిపోయిన పాకిస్థాన్‌.. వెంటనే నకిలీ ప్రచార యుద్ధానికి తెరలేపింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిచర్యగా భారత్‌లోని 15 ప్రాంతాల్లో దాడులు చేశామని, రఫేల్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశామంటూ అవాస్తవ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా కూల్చిన యుద్ధవిమానం ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేసింది. దీంతో భారత్‌ వాటిని ఫ్యాక్ట్‌చెక్‌ చేసి పాక్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి