Breaking News

ఒక్కసారిగా కూలిన విద్యుత్‌ పోల్‌..


Published on: 19 Nov 2025 16:39  IST

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా ట్రాక్‌ పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభం ఒక్కసారిగా ఒరిగి ఆ పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్‌ వైర్లపై పడిపోయింది. దీంలో ఆవైర్లు తెగి అక్కడే పనిచేస్తున్న కార్ముకులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహాయ ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే అదే సమయంలో అటుగా టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ వస్తోంది.ఈ ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తయ్యాడు. ట్రైన్‌ను ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి