Breaking News

మారని పాకిస్తాన్‌ వక్ర బుద్ధి.. 15మంది భారత్‌ పౌరులు మృతి..


Published on: 08 May 2025 09:21  IST

ఇండియన్‌ ఆర్మీ స్ట్రాంగ్‌ ఎటాక్‌తో.. ఏం చేయాలో అర్థం కాని పాక్‌ సైన్యం అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందివరకు గాయపడినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఇక.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులతోపాటు గాయపడ్డవారంతా పూంచ్‌ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.గాయపడ్డవారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి