Breaking News

ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్


Published on: 08 May 2025 17:27  IST

భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగిస్తోంది. పాక్ కు చుక్కలు చూపిస్తోంది. పాక్‌ దాడులను తిప్పికొడుతూ భారత్‌ భారీగా ఎదురుదాడులు చేస్తోంది. తాజాగా పాక్‌ ఆర్మీ హెడ్‌ క్వార్టర్‌పై భారత్‌ డ్రోన్‌ దాడి చేసింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. అటు, రావల్పిండి హెడ్‌ క్వార్టర్‌ పైనా భారత్‌ డ్రోన్‌ దాడి చేసింది. దీంతో పాకిస్థాన్ మీడియా ముందుకొచ్చి ప్రపంచ దేశాలతో లబోదిబోమంటూ మొరపెట్టుకుంటోంది.

Follow us on , &

ఇవీ చదవండి