Breaking News

పాక్‌కు సరైన మొగుడ్ని దింపుతున్న భారత్‌!


Published on: 08 May 2025 19:12  IST

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్న కృష్ణన్‌ను 2027లో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం.. మిషన్ గగన్‌యాన్ కోసం ఎయిర్‌ ఫోర్స్‌ నియమించింది. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే కృష్ణన్‌ అవసరం ఎంతైనా ఉందని భావించిన ఎయిర్‌ ఫోర్స్‌..ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, టెస్ట్ పైలట్ గా సుమారు 2,900 గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు.ఆ అనుభవం ఇప్పుడు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అవకాశం కావడంతో ఆయనను మళ్లీ తిరిగి రప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి