Breaking News

కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం


Published on: 08 May 2025 22:07  IST

ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతున్న నేపథ్యంలో, జాతీయ భద్రతా పరంగా భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌పై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిషేధం విధించింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌ సహా అన్ని ప్లాట్‌ఫాంలు భారత్‌లో పాక్‌ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు తదితర స్ట్రీమింగ్‌ను నిలిపివేయాల్సి ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి