Breaking News

IPL 2025 రద్దు?


Published on: 08 May 2025 23:04  IST

భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025 రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ దీటుగా బదులిస్తూ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ కూడా భారత్‌పై దాడికి యత్నించింది. పాకిస్తాన్ బోర్డర్‌కి దగ్గరలోని ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. దాంతో ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను అధికారులు అర్ధంతరంగా నిలిపివేశారు.

Follow us on , &

ఇవీ చదవండి