Breaking News

అన్ని రాష్ట్రాలకు మోదీ కీలక హెచ్చరికలు


Published on: 09 May 2025 07:44  IST

గురువారం సాయంత్రం పాక్ డ్రోన్లు, మిసైళ్లతో సరిహద్దు రాష్ట్రాలపై దాడి చేసిన నేపథ్యంలో, భారత్ ధీటుగా బదులిచ్చింది. పాహల్గం ఉగ్రదాడి అనంతరం భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలకు హైఅలర్ట్ సూచిస్తూ కీలక హెచ్చరికలు జారీ చేశారు. సివిల్ డిఫెన్స్ బలోపేతం, తప్పుడు వార్తల నివారణ, మౌలిక సదుపాయాల భద్రతపై సమీక్ష నిర్వహించారు. పాక్‌పై భారత్‌ ప్రతిదాడిగా ఇస్లామాబాద్‌, లాహోర్‌పై వైమానిక దాడులు చేసి కరాచీ పోర్టును ధ్వంసం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి