Breaking News

మిస్‌ వరల్డ్‌ పోటీలపై యుద్ధం నీడలు


Published on: 09 May 2025 09:39  IST

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం, నిర్వాహక సంస్థకు సవాలుగా మారింది. హైదరాబాద్‌లో భద్రతను పెంచినప్పటికీ మూడు వారాలపాటు అంతర్జాతీయ పోటీకి పూర్తి భద్రత కల్పించటం కష్టంగా మారింది. పాక్‌లో ఉన్న అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ట్రంప్‌ సూచించడంతో, పోటీలు కొనసాగిస్తే తలెత్తే సమస్యలపై మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ చర్చలు జరుపుతోంది. కేంద్ర అభిప్రాయంపై రాష్ట్రం నిర్ణయం తీసుకోనుంది.

Follow us on , &

ఇవీ చదవండి