Breaking News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేల..సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా


Published on: 09 May 2025 14:11  IST

దేశ ప్రజల కోసం ఓ వైపు భారత సైన్యం పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు కొందరు కేటుగాళ్లు వాళ్ల పేర్లు చెప్పి అమాయక ప్రజ నుంచి దబ్బులు దండుకుంటున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేల కొందరు కేటుగాళ్లు కొత్త మోసాని తెరలేపారు. తాము ఆర్మీ అధికారులమని, ఉద్రిక్తల నేపథ్యంలో తమకు ఆర్థిక సహాయం చేయాలని అమాయక ప్రజలకు మెసెజ్‌లు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి