Breaking News

విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల


Published on: 09 May 2025 16:22  IST

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఐదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ (BRAGCET-2025) ఫలితాలు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విడుదల చేశారు. ఐదవ తరగతిలో 15,020 సీట్లకు 32,823 మంది, ఇంటర్‌లో 13,680 సీట్లకు 32,733 మంది విద్యార్థులు హజరయ్యారు. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం‌కు చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి