Breaking News

ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్..


Published on: 09 May 2025 18:52  IST

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో సిట్ అధికారులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా, తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కి OSDగా పనిచేసిన కృష్ణమోహన్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప, ధనుంజయ్, రోహిత్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. వీరు ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు వివరాలు అందించాలని ఈడీ కూడా సిట్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి