Breaking News

నా బిడ్డ ఇక లేడని.. ఫోన్​చేసి చెప్పారు..


Published on: 09 May 2025 18:54  IST

సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ శుక్రవారం రాత్రి సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందాడు. చొరబాటుదారులపై ఎదుర్కొన్న పోరాటంలో 14 మంది పాక్ ముష్కరులను మట్టుబెట్టి, చివరికి తాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మురళీనాయక్‌ తండ్రి శ్రీరాం నాయక్ మాట్లాడుతూ, తన కుమారుడు 2022 నవంబర్ 8న అగ్నివీర్‌గా నియమితుడయ్యాడని, నాలుగేళ్ల ఒప్పందంతో ఆర్మీలో చేరినట్టు తెలిపారు. పంజాబ్‌లో శిక్షణ పొందిన మురళీ, అనంతరం జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యాడు.

Follow us on , &

ఇవీ చదవండి