Breaking News

నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!


Published on: 09 May 2025 21:39  IST

భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కూరగాయలు, పప్పుదినుసులు వంటి నిత్యావసరాల కొరత లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వ్యాపారులు నిల్వలు దాచకుండా, ధరలు పెంచకుండా నిఘా ఉంచాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ప్రజలు వదంతులకు లోనవకుండా శాంతిగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి