Breaking News

ఆశజూపి.. అందినంత దోచేసి..


Published on: 12 Dec 2025 12:27  IST

యాప్‌లతో వల వేస్తారు. పెట్టుబడి పెడితే మీకు రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మబలుకుతారు. స్టాక్‌ మార్కెట్‌లో రూ.100 పెడితే రెండింతలు రావడంతో జనం ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారంతో తమ పంట పండుతుందని నమ్ముతారు. అలా రూ.వందలతో ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకులు గాలమేసి తర్వాత రూ.లక్షలు, రూ.కోట్లలో కొల్లగొడతారు. తాము పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభాలన్నీ పోగొట్టుకొని బాధితులు లబోదిబోమంటూ చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి