Breaking News

భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతపై జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్


Published on: 10 May 2025 15:58  IST

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. మన సాయుధ దళాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని,“మన వైమానిక దళం, నౌకాదళం, సైన్యం తమ ధైర్యసాహసాలతో విజయం సాధిస్తాయి. ఒక్క భారతీయుడికి కూడా హాని జరగకుండా కాపాడతాయి,” అని జాన్వీ పేర్కొన్నారు. మన భూమిని, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న సైనిక దళాలకు తన వందనమని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి