Breaking News

రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి..


Published on: 10 May 2025 16:40  IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సిరిపురం ప్రాంతంలో అనుమానాస్పదంగా వ్యక్తి సంచరిస్తున్న ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పందంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.. అతని బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు.తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగూ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి