Breaking News

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు?


Published on: 10 May 2025 21:31  IST

పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్... మూడు గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసినట్లు సమాచారం అందుతోంది. జమ్ము కాశ్మీర్ లోని అనంత నాగ్, బుడ్గం, శ్రీనగర్, రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్ లాంటి ప్రాంతాలలో అనుమానాస్పద డ్రోన్స్ ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు.. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి