Breaking News

భారత్–పాక్ సంబంధాల్లో కేంద్రం స్పష్టత:


Published on: 11 May 2025 09:07  IST

ఉగ్రవాదంపై కఠిన వైఖరి కొనసాగిస్తామని, పాకిస్తాన్‌తో దౌత్య చర్యల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగినప్పటికీ, 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందంపై తమ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేసింది. పాక్ చర్యలకు తగిన బదులిస్తామని హెచ్చరించింది. ఈ ఒప్పందంపై తమ సంస్థ జోక్యం చేసుకోదని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా తెలిపారు. భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి