Breaking News

ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు..


Published on: 11 May 2025 18:33  IST

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ముగ్గురిని తమ నిర్బంధంలోకి తీసుకున్నారు. బాలగోపాల్‌ చౌరాసియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర కంటెంట్‌ పోస్టు చేసిన షబ్బీర్‌ అన్సారీ, జుబైర్‌ అన్సారీ, ఇజహర్‌లను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కలూ సింగ్‌ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి