Breaking News

పెండింగ్ పనులు పూర్తి చేయాలి..


Published on: 29 Dec 2025 18:49  IST

పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ హయాంలోనే మంజూరైందని తెలిపారు. దాదాపు 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు.రూ.5 కోట్లు విడుదల చేస్తే మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిధులు విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి