Breaking News

న్యూఇయర్ వేళ ఈ తప్పు చేశారో..


Published on: 29 Dec 2025 19:02  IST

నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు నయా ట్రిక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్‌ల మోసాలు జరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూటీ అధికారులు అలర్ట్ చేశారు. ఫేక్ హ్యాపీ న్యూఇయర్ లింక్స్‌పై క్లిక్ చేయొద్దని తెలిపారు. గిఫ్ట్స్, ఆఫర్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారని.. ఆశపడి లింక్స్ క్లిక్ చేస్తే అసలుకే మోసపోయే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి