Breaking News

ఘనంగా ముగించాలని


Published on: 30 Dec 2025 11:52  IST

ఐదు టీ20ల సిరీ్‌సలో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే,ప్రత్యర్థి శ్రీలంక మంగళవారం జరిగే ఆఖరి, ఐదో టీ20లోనైనా నెగ్గి ఓదార్పు విజయాన్ని నమోదు చేయాలనుకొంటోంది.ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌ కప్‌ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటించనుంది. 2024 టీ20 వరల్డ్‌క్‌పలో గ్రూప్‌దశలోనే నిష్క్రమించిన హర్మన్‌ప్రీత్‌ సేన. 

Follow us on , &

ఇవీ చదవండి