Breaking News

భారత్‌-పాక్‌ వ్యవహారంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు


Published on: 12 May 2025 21:27  IST

భారత్‌-పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు తమ యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని, తాను వాణిజ్యాన్ని ఆయుధంగా వినియోగించానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఉద్రిక్తతలు కొనసాగితే వాణిజ్యాన్ని నిలిపేస్తానని స్పష్టం చేయడంతో, ఇరుదేశాలు సానుకూలంగా స్పందించాయని పేర్కొన్నారు. తాను వాడినట్లుగా వాణిజ్యాన్ని ఎవరూ ఉపయోగించలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి