Breaking News

సైన్యానికి సెల్యూట్‌: ప్రధాని మోదీ


Published on: 12 May 2025 21:33  IST

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని విధంగా భారత్‌ దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సైనికుల పరాక్రమానికి సెల్యూట్‌ తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తగిన విధంగా స్పందిస్తామన్నారు. ‘న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌’ను సహించబోమని, భారత్‌ నిర్ణయాల ప్రకారమే చర్చలు సాగతాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో రాజీ ఉండదని, శత్రువులపై కఠినంగా స్పందిస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.

Follow us on , &

ఇవీ చదవండి